పోలవరం నిర్వాసితులతో వైయస్ జగన్ ముఖాముఖి

తూర్పుగోదావరిః వైయస్ జగన్ రంపచోడవరం చేరుకున్నారు. తమ కష్టాలను పంచుకునేందుకు వచ్చిన జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైయస్ జగన్ పై పూలవర్షం కురిపించారు. పోలవరం నిర్వాసితులతో వైయస్ జగన్ ముఖాముఖి మాట్లాడుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top