‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబు మోసం చేశాడు
23 Dec 2017 5:05 PM
అనంతపురం: చంద్రబాబు ఈ నాలుగేళ్ల పాలనలో రైతులు, డ్వాక్రా సంఘాలను మోసం చేశాడా?లేదా అని కదిరి ప్రజలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు ప్రజలందరూ అవును..మోసం చేశారని నినదించారు. శనివారం సాయంత్రం కదిరిలో వైయస్ జగన్ ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మనం అధికారంలోకి వచ్చాక బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడుతామని, ఎన్నికలు అయిపోయిన రెండో రోజు మీరు బ్యాంకులకు వెళ్లి రసీదులు తీసుకోండని, మనం వచ్చాక నాలుగు విడతల్లో మీ డబ్బులు మీ చేతుల్లో పెడతామని, ఈ విషయాన్ని అందరికి బాగా చెప్పండి అని సూచించారు. మీ పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా తల్లి ఖాతాలో రూ.15 వేలు జమా చేస్తామని చెప్పారు. అలాగే పింఛన్ నెల రూ.2 వేలు ఇస్తామని చెప్పారు.