మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
14 Aug 2017 3:07 PM
హైదరాబాద్ః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు 71వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల అడుగు జాడల్లో నడుద్దామని అన్నారు. మహనీయుల నిబద్ధత, దేశభక్తి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిందన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగునంగా మనం నడుచుకోవాలన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.