నీరసంతో వైఎస్ జగన్ విశ్రాంతి..!

గుంటూరుః రాష్ట్ర ప్రజల బాగుకోసం  ప్రత్యేకహోదాని సాధించేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఐదవ రోజు దీక్షలో బాగా నీరసించిపోయిన జగన్ మధ్యాహ్నం వేళ కాసేపు దీక్షాస్థలిలో సేదదీరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతి వెన్నంటే కూర్చున్నారు. వెనువెంటనే కాసేపటికే వైఎస్ జగన్ మళ్లీ లేచి కూర్చున్నారు. వెల్లువలా తరలివస్తున్న ప్రజానీకానికి చిరునవ్వుతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top