ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
జనంతో వైఎస్ జగన్ బిజీబిజీగా
11 Feb 2015 5:21 PM
పులివెందుల: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రజలతో బిజీబిజీగా గడిపారు. పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జగన్ పర్యటించే సమయంలో.. అభిమానులు జై జగన్..జై జై జగన్ అంటూ ఈలలు వేశారు. జగన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు జనం పోటీ పడ్డారు.