ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధికి వైఎస్ జగన్

ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒంటిమిట్ట శ్రీరామనవమి వేడుకలకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట నుంచి హెలికాప్టర్ లో  వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు చేరుకుంటారు. అక్కడ జరిగే శ్రీరామనవమి రథోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.

Back to Top