కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కర్నూలుకు బయలుదేరిన వైయస్ జగన్
16 May 2016 10:06 AM
వైయస్సార్ జిల్లాః తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ జలదీక్ష చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైయస్ జగన్ కర్నూలు బయల్దేరారు. అంతకుముందు ఆయన వైయస్సార్ జిల్లా పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పాటు కర్నూలులో వైయస్ జగన్ దీక్ష చేయనున్నారు. అదేవిధంగా వైయస్ జగన్ దీక్షకు సంఘీభావంగా ఈనెల 17న అన్ని మండల కేంద్రాలలో పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టనున్నాయి.