మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడమే శరణ్యం
25 Jul 2018 5:02 PM
తూర్పు గోదావరి: చంద్రబాబు మోసాలను ఇంకా భరించడం ప్రజలకు భారం అవుతుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడమే శరణ్యమని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ అన్నారు. పెద్దాపురంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యావత్తు తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా వైయస్ జగన్ వెంటే ఉన్నారని నేడు రుజువైందన్నారు