వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎత్తుగా.. లావుగా ఉంటె మైకిస్తారా?
13 Mar 2015 4:46 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం రసవత్తర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ నోరు వేసుకుని ప్రతిపక్షాన్ని విమర్శించే మంత్రి అచ్చెన్నాయుడి మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు అందరికీ నవ్వు పుట్టించాయి. వైఎస్ జగన్ వ్యాఖ్యలతో సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. గృహనిర్మాణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు తన శాఖతో సంబంధం లేకున్నా.. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పడంతో.. వైఎస్ జగన్ మండిపడ్డారు.