కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మానవత్వంలేని ప్రభుత్వం
15 Jun 2017 5:46 PM
వైయస్ఆర్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదని, ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడంలేదని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి విరిగి 15 రోజులైనా రేషన్కార్డు లేదనే నెపంతో ఆరోగ్యశ్రీకి అవకాశం ఇవ్వడం లేదని బాధితురాలు వైయస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై జననేత మండిపడ్డారు. అదేవిధంగా పార్నపల్లె మత్స్యకారులతోపాటు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమైకయ్యారు. రెండు కుటుంబాలను పరామర్శించారు. కడప నగర పర్యటనలో భాగంగా నగరంలోని సన్రైజ్ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అలాగే జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ప్రొద్దుటూరులో వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు.