19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
పండు ముసలికి పెన్షన్ ఇవ్వలేరా
12 Dec 2017 12:17 PM
అనంతపురం: వంద సంవత్సరాల పైబడిన వృద్ధుడు పెన్షన్ రావడం లేదంటూ వైయస్ జగన్కు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చేరిన ప్రజా సంకల్పయాత్రకు చేరుకున్న పకీరప్ప (109) వైయస్ జగన్ను కలుసుకున్నారు. 5 నెలల నుంచి తనకు పెన్షన్ రావడం లేదని, ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా వస్తుందంటున్నారు.. పెన్షన్ ఆఫీస్కు వెళ్లి అడిగితే రాలేదంటూ వెనక్కి పంపుతున్నారని జననేతకు పకీరప్ప తన బాధను వెల్లబోసుకున్నాడు. నా పెన్షన్ కట్ చేశారు.. నన్ను మీరే ఆదుకోవాలని పండు ముసలి వైయస్ జగన్ను వేడుకున్నారు. పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకుంటానని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ రూ.2 వేలు చేస్తామని పకీరప్పకు తెలియజేశారు.