రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నాగలి పట్టిన వైయస్ జగన్
12 Aug 2017 2:16 PM
నంద్యాలః ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాలూరులో వైయస్ జగన్ నాగలి పట్టి దుక్కి దున్నారు. నంద్యాలలో నాలుగో రోజు రోడ్ షో నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ యాలూరులో రైతు పొలంలో దిగారు. నాగలి పట్టి కాసేపు పొలం దున్నారు.
మన ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వడమే కాదు దాన్ని రూ. 2 వేలు చేసి అందిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యాలూరులో వ్యవసాయ కూలీలతో వైయస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వయస్సులో అవ్వలు పనిచేయవద్దని, మన ప్రభుత్వం రాగానే రూ. 2 వేలు పెన్షన్ ఇస్తామని వయస్సు మీదపడిన కూలీలను ఉద్దేశించి మాట్లాడారు.