రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
పోలవరం నిర్వాసితుల దీక్షకు వైయస్ జగన్ సంఘీభావం
13 Jul 2016 3:58 PM
పశ్చిమగోదావరి జిల్లా(కుకునూరుపల్లి): ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుకునూరుపల్లికి వచ్చారు. అక్కడ పోలవరం నిర్వాసితుల దీక్షకు వైయస్ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు తమ ఆవేదనను వైయస్ జగన్ కు చెప్పుకున్నారు. అండగా ఉంటానని, అధైర్యపడొద్దని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని నిర్వాసితులకు భరోసా కల్పించారు.