శ్రీశైలం డ్యాంను పరిశీలించిన వైయస్ జగన్

కర్నూలు : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌​ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీశైలం డ్యాంను పరిశీలించారు. శ్రీశైలం చేరుకున్న వైయస్‌ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో వైయస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు.

Back to Top