కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
నరసన్నపేటలోకి వైయస్ జగన్ పాదయాత్ర
15 Dec 2018 4:53 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గంలోకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. వంశధార నదిపై పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు వైయస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.