చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
వరద సహాయ చర్యల్లో పాల్గొనండి
02 Dec 2015 7:55 PM
పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశం
దక్షిణ
జిల్లాలను అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితుల మీద ప్రతిపక్షనేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ మేరకు చిత్తూరు,
నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో ఆయన టెలిఫోన్ లో మాట్లాడారు. వరద తీవ్రత,
ప్రజల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ప్రజల్ని ఆదుకొనేందుకు
విరివిగా సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణుల్ని వైెఎస్ జగన్
ఆదేశించారు.
జిల్లాలను అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితుల మీద ప్రతిపక్షనేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ మేరకు చిత్తూరు,
నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో ఆయన టెలిఫోన్ లో మాట్లాడారు. వరద తీవ్రత,
ప్రజల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ప్రజల్ని ఆదుకొనేందుకు
విరివిగా సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణుల్ని వైెఎస్ జగన్
ఆదేశించారు.