వరద సహాయ చర్యల్లో పాల్గొనండి

పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశం
దక్షిణ
జిల్లాలను అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితుల మీద ప్రతిపక్షనేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ మేరకు చిత్తూరు,
నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో ఆయన టెలిఫోన్ లో మాట్లాడారు. వరద తీవ్రత,
ప్రజల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ప్రజల్ని ఆదుకొనేందుకు
విరివిగా సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణుల్ని వైెఎస్ జగన్
ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top