నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
చాపిరేవులలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం
11 Aug 2017 11:11 AM
నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం మూడవ రోజుకు చేరింది. అడుగడుగునా జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడవ రోజు ప్రచారంలో భాగంగా చాపిరేవులలో వైయస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ...ధర్మానికి, అధర్మానికి మధ్య నంద్యాల ఎన్నిక జరుగుతుందని అన్నారు. బాబు మాయమాటలకు మోసపోవద్దని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.