కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రకాశం జిల్లా దోర్నాలలో వైయస్ జగన్
06 Jan 2017 1:10 PM
కర్నూలుః కర్నూలు జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. శ్రీశైలంలో పర్యటన ముగించుకొని వైయస్ జగన్ ప్రకాశం జిల్లా దోర్నాలకు చేరుకున్నారు. స్థానికంగా ప్రియతమ నేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ మోసపూరిత పాలనపై వైయస్ జగన్ ధ్వజమెత్తారు.