రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
కాసేపట్లో ధర్మవరానికి వైయస్ జగన్
17 Oct 2017 11:17 AM
అనంతపురంః కాసేపట్లో వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ధర్మవరం చేరుకోనున్నారు. ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ 37 రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్న చేనేతలకు తన సంఘీభావం తెలపనున్నారు. చేనేతల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపనున్నారు. మరోవైపు, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలిస్తారు. అదేసమయంలో అనంతపురంనకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైటీఆర్ శివారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.