వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తమ్మినేనికి వైఎస్ జగన్ పరామర్శ
25 Mar 2015 7:34 PM
హైదరాబాద్: తమ్మినేని సీతారాం తల్లి ఇందుమతమ్మ గత అర్థరాత్రి ఆముదాలవలస మండలం స్వగ్రామం తొగరంలో కన్నుమూశారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాంను ఫోన్లో పరామర్శించారు. తమ్మినేని కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.