మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మహాశ్వేతాదేవి మృతిపట్ల సంతాపం
28 Jul 2016 3:07 PM
ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
కోల్ కతా నగరంలో ఆమె కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆమెకు కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ మిషన్ల ఆధారంగా ఇన్నాళ్లు ప్రాణాలు నిలబెట్టగలిగినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.1996లో మహాశ్వేతాదేవికి జ్ఞానపీఠ బహుమతి దక్కింది.