దాసరిని పరామర్శించిన వైయస్ జగన్

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కిమ్స్ లో దాసరి నారాయణరావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలశౌరి ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top