19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వసంతరావు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్
05 Jan 2017 4:00 PM
కర్నూలుః జిల్లాలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. సున్నిపెంటలో పార్టీ నేత వసంతరావు కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. 2015లో వసంతరావును టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు.