మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బోయరేవులలో వెంకటేశ్వర్లు కుటుంబానికి పరామర్శ
07 Jan 2017 4:25 PM
కర్నూలుః అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తున్నారు. మూడవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవులలో రైతు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటానని అధైర్యపడొద్దని వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.