మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ అభినందనలు
19 May 2016 2:00 PM
హైదరాబాద్ః కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగల్, అసోం లో విజయఢంకా మోగించిన పార్టీలకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గెలుపొందిన పార్టీలను అభినందిస్తూ వైయస్ జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగానే కేరళలో గెలుపొందిన ఎల్డీఎఫ్ కు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వైయస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా అసోంలో బీజేపీ సాధించిన విజయానికి గాను ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.