చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రోడ్డు ప్రమాద బాధితులకు సంతాపం
14 Mar 2016 1:13 PM
కడప : వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్రోడ్డులో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. లారీ లోయలో పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తీవ్ర సంతాపం తెలియచేశారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేయాలని వైఎస్ జగన్ కోరారు.