కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రైతు కుటుంబాలకు పరామర్శ
01 Jun 2016 8:46 PM
అనంతపురం) ప్రతిపక్ష
నాయకుడు, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అయిదో విడత రైతు భరోసా యాత్రలో
ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొదట రోజు సాయంత్రం చింతల చెరువు
గ్రామంలో నారాయణ రెడ్డి కుటుంబాన్ని జన
నేత పరామర్శించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు.
ధైర్యం కోల్పోవద్దని నొక్కి చెప్పారు. రైతుకుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన కొద్ది సేపు
మాట్లాడారు.