చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ సానుభూతి
24 Jul 2016 3:58 PM
హైదరాబాద్) హైదరాబాద్ లోని ఫిలింనగర్ భవనం కూలిన ఘటన బాధితులకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సానుభూతి పలికారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ విస్తరణ పనులు జరుగుతున్న సందర్బంగా శ్లాబ్ కూలిపోయింది. దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. ఏడుగురు దాకా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు వైయస్ జగన్ సానుభూతి తెలియచేశారు.