మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
దేవినేని నెహ్రూ మృతికి సంతాపం
17 Apr 2017 11:39 AM
హైదరాబాద్ః దేవినేని నెహ్రూ మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్ ను వైయస్ జగన్ ఫోన్ లో పరామర్శించారు. దేవినేని కుటుంబానికి వైయస్ జగన్ తన ప్రగాడ సానుభూతి తెలిపారు. నెహ్రూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.