సూరంపల్లి మృతుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ సంతాపం

చిత్తూరు: విజయవాడకు సమీపంలోని సూరంపల్లి పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పొయిన వారికి వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 
 
Back to Top