22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు పితృవియోగం
25 Oct 2017 12:38 PM
కృష్ణా: నూజివీడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తండ్రి మృతి చెందారు. గుండెపోటుతో ఎమ్మెల్యే తండ్రి మేకా వెంకట శ్వేతా చలపతి గోపాల అప్పారావు (90) కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు.