మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కార్టూనిస్ట్ మోహన్ మృతికి సంతాపం
21 Sep 2017 5:56 PM
హైదరాబాద్ః ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. తెలుగు పత్రికా రంగంలో మోహన్ ఓ ధృవతార అని వైయస్ జగన్ అన్నారు. కార్టూనిస్టుగా దశాబ్దాల పాటు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మోహన్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్ నేటి ఉదయం కన్నుమూశారు.