సీపీఐ నేత శర్మ మృతికి వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్ః సీపీఐ నేత శర్మ మృతికి వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శర్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Back to Top