మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ సంతాపం
27 Feb 2017 1:59 PM
హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివశంకర్ సేవలను గుర్తు చేసుకున్నారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ సోమవారం తన నివాసంలో మరణించారు. శివశంకర్ కేంద్రమంత్రితో పాటు, సిక్కిం గవర్నర్గా కూడా పనిచేశారు.