చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ సంతాపం
13 Dec 2016 11:18 AM
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతికి వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనగర్ కాలనీ నాగార్జునగర్లోని స్వగృహంలో ఉదయం ఆయన మృతిచెందారు.
తెలుగు జర్నలిజంలో హనుమంతరావుకు 65 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కృష్ణా పత్రిక, ఈనాడు, ఎకనమిక్ టైమ్స్ తదితర సంస్థల్లో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. డేటా న్యూస్ ఫీచర్స్(డీఎన్ఎఫ్) ఏజెన్సీని స్థాపించి నిర్వహించారు.