రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జయలలిత మృతికి సంతాపంగా నివాళులు
06 Dec 2016 12:39 PM
హైదరాబాద్ః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైయస్ జగన్, పార్టీ నేతలు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
అమ్మ' అనేది అతి గొప్ప బిరుదని, జయలలిత నిజంగానే లక్షలాది మందిని ప్రేమగా లాలించే అమ్మగా నిలిచిపోయారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆమెను ప్రేమించే వాళ్లందరికీ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ ఉదయం ట్వీట్ కూడా చేశారు.
తమిళ ప్రజల ఆరాధ్య దైవం అయిన జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్తను తట్టుకోలేక తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోని ఆమె అభిమానులు గుండె పగిలేలా విలపిస్తున్నారు.