వైయస్ జగన్ సంతాపం

అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త చింతా కృష్ణమూర్తి మృతిపట్ల ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చింతా కృష్ణమూర్తి మృతికి తన సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు.

Back to Top