కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైఎస్ జగన్ పరామర్శ
11 Apr 2016 12:47 PM
ప్రకాశం: ప్రత్యర్థుల దాడిలో హతమైన వైఎస్సార్సీపీ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. సంతమాగులూరు సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి(45)పై ప్రత్యర్థులు దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఆరుబయట చెట్టు కింద కూర్చున్న వెంకట్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు.