వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పాపాయపాలెం ఘటనపై వైఎస్ జగన్ ఆరా
23 Jan 2015 5:40 PM
హైదరాబాద్: గుంటూరు జిల్లా పాపాయపాలెంలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన బాంబు దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. పాపాయపాలెం వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు.
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం టీడీపీ వర్గీయులు జరిపిన బాంబు దాడిలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.