13వ రోజు వైయస్ జగన్ ప్రచారం

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ప్రచారం 13వ రోజుకు చేరుకుంది. వైయస్ జగన్ వెళ్లిన ప్రతి చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేడు ప్రచారం చివరిరోజు కావడంతో జననేతను కలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నంద్యాలలో వైయస్సార్సీపీకే తమ మద్దతు అని ప్రకటిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పాను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Back to Top