మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బ్రాండిక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి
04 May 2016 3:19 PM
విశాఖపట్నంః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లా అచ్యుతాపురం చేరుకున్నారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన జననేతకు కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు. బ్రాండిక్స్ కార్మికుల ఉద్యమానికి వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. కార్మికుల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ సావధానంగా వింటున్నారు. కార్మికులతో ముఖాముఖి చర్చిస్తున్నారు.