మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
15 Dec 2015 12:23 PM
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఉదయం 11.30గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. విశాఖ గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బాక్సైట్ విధానంతోపాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'కాల్ మనీ సెక్స్' రాకెట్ వంటి అంశాల గురించి వైఎస్ జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
వైఎస్ జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.