గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ

హైదరాబాద్: ఏపీ  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఉదయం 11.30గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. విశాఖ గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బాక్సైట్ విధానంతోపాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'కాల్ మనీ సెక్స్' రాకెట్ వంటి అంశాల గురించి వైఎస్ జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.  
వైఎస్ జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. 
Back to Top