రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ బృందం
25 Apr 2016 12:36 PM
ఢిల్లీః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను జాతీయపార్టీ నేతలను కలిసి వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిలకు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయనున్నారు. సేవ్ డెమొక్రసీ పేరుతో వైఎస్ జగన్ బృందం ఢిల్లీ యాత్ర చేపట్టింది.