చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో పవర్ ఫుల్ కామెంట్స్..!
29 Aug 2015 8:49 PM
ప్రత్యేక హోదా కోసం చేసిన బంద్ ద్వారా ప్రజలు రాష్ట్రానికి బంధనం కట్టారని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..!
*బంద్ కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
*40 మంది ఎమ్మెల్యేలను అరెస్ట చేయించారు
*ప్రత్యేక హోదా కు చంద్రబాబు అనుకూలమా..! వ్యతిరేకమా..!
*ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలి
*ఎన్ని కుట్రలు పన్నినా బంద్ విజయవంతం
*హోదా వస్తే ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది
* ప్రత్యేక హోదా మీద రోజూ అబద్దాలు, నాటకాలు ఆడుతున్నారు
* పార్లమెంటులో ప్రధాని ప్రకటనకే విశ్వసనీయత లేదా..!
* చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగులుతాడు
* ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు, అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం..!