వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్ లో ప‌వ‌ర్ ఫుల్ కామెంట్స్..!

ప్ర‌త్యేక హోదా కోసం చేసిన బంద్ ద్వారా ప్ర‌జ‌లు రాష్ట్రానికి బంధ‌నం క‌ట్టార‌ని  వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయ ప‌డ్డారు. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..!
*బంద్ కు స‌హ‌క‌రించిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు
*40 మంది ఎమ్మెల్యేల‌ను అరెస్ట చేయించారు
*ప్ర‌త్యేక హోదా కు చంద్ర‌బాబు అనుకూల‌మా..! వ్య‌తిరేక‌మా..!
*ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు తీరు మారాలి
*ఎన్ని కుట్ర‌లు పన్నినా బంద్ విజ‌య‌వంతం
*హోదా వ‌స్తే ప్ర‌తీ జిల్లా ఒక హైద‌రాబాద్ అవుతుంది
* ప్ర‌త్యేక హోదా మీద రోజూ అబ‌ద్దాలు, నాట‌కాలు ఆడుతున్నారు
* పార్ల‌మెంటులో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌కే విశ్వ‌స‌నీయ‌త లేదా..!
* చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడుగా మిగులుతాడు
* ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం ఆగ‌దు, అసెంబ్లీ వేదిక‌గా నిల‌దీస్తాం..!
Back to Top