మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మహనీయునికి కుటుంబసభ్యుల ఘన నివాళి
08 Jul 2016 12:12 PM
ఇడుపులపాయ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబీకులు వైయస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతి, మహానేత సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్సార్ కుమార్తె వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు వైయస్సార్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.