బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
డీఎస్పీకి ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి ఫిర్యాదు
04 Jun 2018 12:51 PM
వైయస్ఆర్ జిల్లా: మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయుల దాడి ఘటన పై వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి డీఎస్సీకి ఫిర్యాదు చేశారు. సుగమంచిపల్లిలో వైయస్ఆర్సీపీలో చేరనున్న వీరారెడ్డి కుటుంబంపై దాడి చేశారు. దళిత కానిస్టేబుల్ సంపత్ కుటుంబంపై దాడి చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు. సుబ్బరామిరెడ్డిపై ఆది వర్గీయులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి పెదదండ్లూరు వెళ్లి బాధితులను అవినాష్రెడ్డి పరామర్శించారు.