టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
వ్యవస్థలను నాశనం చేశారు
02 May 2018 9:49 AM
వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి విమర్శించారు. రిమ్స్లో వైద్యం అందక మృతిచెందిన వైయస్ఆర్సీపీ నేత శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులను అవినాష్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రిమ్స్ను ఆధునీకరించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఆసుపత్రిని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. సకాలంలో వైద్యం అందక అమాయక ప్రజలు మృత్యువాత పడుతున్నారని ధ్వజమెత్తారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.