రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
స్థానిక సమస్యలపై ఆరా
30 Nov 2015 3:03 PM
వైఎస్సార్ జిల్లా కడప రైల్వేస్టేషన్ లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడి సమస్యలపై ప్రయాణికులను ఆరా తీశారు. రైల్వేస్టేషన్ లో అనేక సమస్యలు, కొరతలు ఉన్నాయన్నారు. తాగునీరు కుడా సరిగా లేదని, టాయి లెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. వృద్ధులు, వికలాంగులు ప్లాట్ ఫాం దాటేందుకు ఎస్క్ లేటర్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈసమస్యలను గతంలోనే సౌత్ సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో రైల్వే మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. మరోసారి తీసుకెళ్తామన్నారు. ఐడిల్ గా ఉన్న రైల్వే ట్రాక్ ను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.