పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
యువత వ్యాపార రంగంపై దృష్టిసారించాలి
02 Dec 2016 12:00 PM
మదనపల్లె: నిరుద్యోగ యువతీ, యువకులు వ్యాపార రంగంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు ఏర్పాటు చేసుకున్న గెలాక్సీ మొబైల్ షోరూమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి మాట్లాడుతూ..విద్యావంతులైన యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయంశక్తితో ఎదగాలన్నారు. విద్యా, వ్యాపార రంగాలకు అత్యంత అనుకూలమైన మదనపల్లె పట్టణంలో మొబైల్ షోరూమ్ను ప్రారంభించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న జిలానీని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ సొంతంగా, ఆర్థిక స్వావలంభన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదయ్కుమార్, నాయకులు కత్తిక్రిష్ణమూర్తి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.