బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వైయస్ జగన్ హామీలపై హర్షం
19 Jul 2018 11:58 AM
తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ బహిరంగ సభలో వైయస్ జగన్ ఇచ్చిన హామీపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యువతకు ఉపాధి కల్పించాలనే తపన వైయస్ జగన్లో కనిపిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాకినాడలో వైయస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టి అందర్ని మోసం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. నిలుÐð త్తు మోసం చంద్రబాబు అయితే..నిలువెత్తు నమ్మకం వైయస్ జగన్ అంటున్నారు. ఉద్యోగాలు లేక విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వనైయస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం, పట్టిసీమ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వైయస్ జగన్కు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. వైయస్ జగన్ ఇచ్చిన హామీ యువతకు వరంలాంటిదన్నారు.